ఎయిర్ షోను విజిట్ చేయనున్న 10,000 మంది విద్యార్థులు
- November 05, 2018బహ్రెయిన్:ఐదవ ఎడిషన్ బహ్రెయిన్ఇ ంటర్నేషనల్ ఎయిర్ షో, 10 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం పలకనుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎంటిటి), మినిస్ట్రీఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఇ) మధ్య జాయింట్ పార్టనర్షిప్లో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థుల్ని నవంబర్ 14, 15 తేదీల్లో ఎయిర్ షోకి ఆహ్వానిస్తున్నారు. అన్ని వయసుల విద్యార్థులూ ఈ ఎయిర్ షోలో పాల్గొనబోతున్నారు. పలు పబ్లిక్, ప్రైవేట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ రానున్నారు. ఎయిర్ షో పబ్లిక్ ఏరియాలో, రెండ్రోజులపాటు విద్యార్థులకుఅ వగాహన కల్పిస్తున్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు