స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయనున్న వేణుమాధవ్..
- November 16, 2018
సూర్యపేట జిల్లా, కోదాడ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కోదాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంకి వచ్చారు ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్.
అయితే పత్రాలు సరిగా లేనందున ఆయన నామినేషన్ పేపర్స్ వెనక్కి పంపించారు అధికారులు. దీంతో సరైన పత్రాలతో వచ్చి మరోమారు నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన తెలిపారు. కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా వేణుమాధవ్ పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..