షార్జా తిరిచిరాపల్లి విమానం ఆలస్యం
- November 16, 2018
షార్జా నుంచి తిరిచిరాపల్లి వెళ్ళాల్సిన విమానం ఆలస్యమయ్యింది. ఏడు గంటల ఆలస్యం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. సైక్లోన్ గజ కారణంగా బ్యాడ్ వెదర్ కండిషన్స్ వుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10.40 నిమిషాల సమయంలో షార్జా నుంచి తిరిచిరాపల్లి విమానం బయల్దేరాల్సి వుండగా, శనివారం ఉదయం 5.20 నిమిషాలకు ఈ విమానం బయల్దేరనుంది. ఎయిర్ ఇండియా అధికారులు మాట్లాడుతూ, చెన్నయ్కి వెళ్ళే విమానాలకూ కొంత మేర ఆలస్యం జరుగుతుందని చెప్పారు. అయితే ఎలాంటి డైవర్షన్స్కి సంబంధించిన సమాచారం ఇంతవరకు వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







