షార్జా తిరిచిరాపల్లి విమానం ఆలస్యం
- November 16, 2018
షార్జా నుంచి తిరిచిరాపల్లి వెళ్ళాల్సిన విమానం ఆలస్యమయ్యింది. ఏడు గంటల ఆలస్యం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. సైక్లోన్ గజ కారణంగా బ్యాడ్ వెదర్ కండిషన్స్ వుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10.40 నిమిషాల సమయంలో షార్జా నుంచి తిరిచిరాపల్లి విమానం బయల్దేరాల్సి వుండగా, శనివారం ఉదయం 5.20 నిమిషాలకు ఈ విమానం బయల్దేరనుంది. ఎయిర్ ఇండియా అధికారులు మాట్లాడుతూ, చెన్నయ్కి వెళ్ళే విమానాలకూ కొంత మేర ఆలస్యం జరుగుతుందని చెప్పారు. అయితే ఎలాంటి డైవర్షన్స్కి సంబంధించిన సమాచారం ఇంతవరకు వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







