తెలంగాణ:టీటీడీపీ నాలుగో జాబితా విడుదల
- November 17, 2018
టీటీడీపీ సనత్ నగర్ అభ్యర్థిగా కూన వెంకటేష్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు. కాసేపటి కిందటే విడుదలైన టీడీపీ నాలుగో జాబితాలో కూన వెంకటేష్ గౌడ్ను సనత్నగర్ అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి పొత్తులతో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డికి ఈసారి సనత్నగర్లో అవకాశం దక్కకుండా పోయింది. కూన వెంకటేష్ గౌడ్ టీఆర్ఎస్ అభ్యర్థయిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో తలపడనున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







