నామినేషన్ వేసిన సుహాసిని ...
- November 17, 2018
కూకట్పల్లి టీడీపీ అభ్యర్ధిగా సుహాసిని నామినేషన్ వేశారు. కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు, కూకట్పల్లి టీడీపీ నేతలు పాల్గొన్నారు.
సుహాసిని నామినేషన్ వేస్తున్నారని తెలియగానే కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయానికి నందమూరి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సుహాసిని నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్ధి భవ్య ఆనంద్ ప్రసాద్ను చేదు అనుభవం ఎదురైంది. అక్కడికి వచ్చిన ఆనంద్ ప్రసాద్ను పోలీసులు అడ్డుకుని తోసేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







