మౌంటెయిన్స్లో ఇరుక్కున్న వ్యక్తి: ఎయిర్ లిప్ట్ చేసిన అధికారులు
- November 17, 2018
మస్కట్: ఒమన్లోని ఓ మౌంటెయిన్లో ఇరుక్కుపోయిన పౌరుడ్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ రక్షించింది. ముసందామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ ఖసబ్లోని మౌంటెయిన్స్లో బాధితుడు ఇరుక్కుపోగా, అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. బాధిత వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అత్యవసర వైద్య చికిత్స అందించిన అనంతరం రాయల్ ఎయిర్ఫోర్స్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్య చికిత్స అందుతోందిప్పుడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







