జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల మృతి.!
- November 18, 2018
జమ్ముకశ్మీర్లోని షోపియన్ జిల్లా రెబ్బాన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఉగ్ర కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఆదివారం తెల్లవారు జామున నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరపడంతో తిరిగి ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని జమ్ముకశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది. వారి నుంచి తుపాకీలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి