స్వర్ణ బార్ మాజీ కాంగ్రెస్ నేత విష్ణు దేనంట--కొల్లు రవీంద్ర
- December 22, 2015
నగరంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసుపై రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర ప్రకటన చేశారు. బెజవాడలో ఉన్న స్వర్ణబార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని మంత్రి ప్రకటించారు. కల్తీ మద్యం తాగి 39 మంది ఆసుపత్రి పాలవగా...అందులో ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతిచెందిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందచేసినట్లు మంత్రి ప్రకటించారు. స్వర్ణబార్లోని మొత్తం 9 మద్యం బాటిళ్ల శాంపిళ్లను హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించగా ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం కేసు దర్యాప్తులో ఉందని త్వరలోనే మరిన్ని వివరాల్ని బయటపెడతామన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









