స్వర్ణ బార్ మాజీ కాంగ్రెస్ నేత విష్ణు దేనంట--కొల్లు రవీంద్ర
- December 22, 2015
నగరంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసుపై రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర ప్రకటన చేశారు. బెజవాడలో ఉన్న స్వర్ణబార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని మంత్రి ప్రకటించారు. కల్తీ మద్యం తాగి 39 మంది ఆసుపత్రి పాలవగా...అందులో ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతిచెందిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందచేసినట్లు మంత్రి ప్రకటించారు. స్వర్ణబార్లోని మొత్తం 9 మద్యం బాటిళ్ల శాంపిళ్లను హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించగా ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం కేసు దర్యాప్తులో ఉందని త్వరలోనే మరిన్ని వివరాల్ని బయటపెడతామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







