కాంగ్రెస్ వల్లే ముందస్తుకు వెళ్లాల్సి వచ్చింది
- December 01, 2018
తెలంగాణ:కాంగ్రెస్ వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు కేసీఆర్. ప్రతి అభివృద్ధి పనిని కాంగ్రెస్ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ముందస్తుకు సిద్ధమయ్యామని ప్రజలకు వివరించారాయన. మణుగూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్..పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులకు ఆరు నెలల్లో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









