కాంగ్రెస్ వల్లే ముందస్తుకు వెళ్లాల్సి వచ్చింది

- December 01, 2018 , by Maagulf
కాంగ్రెస్ వల్లే ముందస్తుకు వెళ్లాల్సి వచ్చింది

తెలంగాణ:కాంగ్రెస్ వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు కేసీఆర్. ప్రతి అభివృద్ధి పనిని కాంగ్రెస్ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ముందస్తుకు సిద్ధమయ్యామని ప్రజలకు వివరించారాయన. మణుగూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్..పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులకు ఆరు నెలల్లో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com