అల్ ఖరయాట్ ఇంటర్ నుండి అల్ షమల్ ' రాంప్ డి' మార్గం తాత్కాలికంగా మూసివేత
- December 23, 2015
అల్ ఖరయాట్ ఇంటర్ నుండి అల్ షమల్ ( దోహబౌండ్ ) ' రాంప్ డి ' మార్గం తాత్కాలికంగా, మూసివేస్తున్నట్లు ఆశ్ఘల్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మళ్లింపు డిసెంబర్ 23 వ తేదీ ( బుధవారం ) నుండి ప్రారంభమై, 2016 నాల్గోవ త్రైమాసికం వరుకు ఉంటుందని తెలిపారు.. ఉత్తర మార్గంలో ప్రతిపాదిత రోడ్లు , వంతెన తదితర నిర్మాణాలు చేయనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ మార్గంలో పలు రహదారి చిహ్నాలను సైతం ఏర్పాటు చేయడమే కాక భద్రత సంకేతాలను, వేగ పరిమితుల సూచికలు ఏర్పాటు చేసినట్లు ఆశ్ఘల్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ వివరించింది.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









