20 నుంచి ఆల్ ఇండియా కామర్స్ సదస్సు
- December 05, 2018
హైదరాబాద్: ఆల్ ఇండియా కామర్స్ ఆఫ్ ది ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ఐసీఏ) 71వ జాతీయ సదస్సును ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజులు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. సదస్సు బ్రోచర్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









