20 నుంచి ఆల్ ఇండియా కామర్స్ సదస్సు

- December 05, 2018 , by Maagulf
20 నుంచి ఆల్ ఇండియా కామర్స్ సదస్సు

హైదరాబాద్: ఆల్ ఇండియా కామర్స్ ఆఫ్ ది ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ఐసీఏ) 71వ జాతీయ సదస్సును ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజులు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. సదస్సు బ్రోచర్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com