20 నుంచి ఆల్ ఇండియా కామర్స్ సదస్సు
- December 05, 2018
హైదరాబాద్: ఆల్ ఇండియా కామర్స్ ఆఫ్ ది ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ఐసీఏ) 71వ జాతీయ సదస్సును ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజులు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. సదస్సు బ్రోచర్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







