ప్లాస్టిక్ ఫ్రీ బహ్రెయిన్ దిశగా.. !
- December 07, 2018
బహ్రెయినీ అథారిటీస్, ఇండోనేసియన్ ఎంబసీతో కలిసి కింగ్డమ్లో ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎంఓ ప్రకారం, ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో సెయిన్ బ్యాగ్స్ని వినియోగించాల్సి వుంటుందని ఇండోనేసియన్ ఎంబసీ ఎకనమిక్ ఎఫైర్స్ ఫస్ట్ సెక్రెటరీ హార్దియోనో కురినియావన్ చెప్పారు. ఒమనీ - ఇండోనేసియన్ కంపెనీ తయారు చేస సెయిన్ బ్యాగ్స్ని ఎంబసీ ప్రవేశపెట్టనుంది. బ్యాగ్లు ఎకో-ఫ్రెండ్లీ విధానంలో తయారవుతాయి. ఇండోనేసియాలో వీటిని తయారు చేస్తారు. వీటిని కంపోస్టబుల్ బ్యాగ్స్గా అభివర్ణిస్తున్నారు. మని రీజియన్లో వీటిని ప్రవేశపెట్టనుండడం పట్ల గర్వంగా భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









