ప్లాస్టిక్ ఫ్రీ బహ్రెయిన్ దిశగా.. !
- December 07, 2018
బహ్రెయినీ అథారిటీస్, ఇండోనేసియన్ ఎంబసీతో కలిసి కింగ్డమ్లో ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎంఓ ప్రకారం, ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో సెయిన్ బ్యాగ్స్ని వినియోగించాల్సి వుంటుందని ఇండోనేసియన్ ఎంబసీ ఎకనమిక్ ఎఫైర్స్ ఫస్ట్ సెక్రెటరీ హార్దియోనో కురినియావన్ చెప్పారు. ఒమనీ - ఇండోనేసియన్ కంపెనీ తయారు చేస సెయిన్ బ్యాగ్స్ని ఎంబసీ ప్రవేశపెట్టనుంది. బ్యాగ్లు ఎకో-ఫ్రెండ్లీ విధానంలో తయారవుతాయి. ఇండోనేసియాలో వీటిని తయారు చేస్తారు. వీటిని కంపోస్టబుల్ బ్యాగ్స్గా అభివర్ణిస్తున్నారు. మని రీజియన్లో వీటిని ప్రవేశపెట్టనుండడం పట్ల గర్వంగా భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









