ప్లాస్టిక్ ఫ్రీ బహ్రెయిన్ దిశగా.. !
- December 07, 2018
బహ్రెయినీ అథారిటీస్, ఇండోనేసియన్ ఎంబసీతో కలిసి కింగ్డమ్లో ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎంఓ ప్రకారం, ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో సెయిన్ బ్యాగ్స్ని వినియోగించాల్సి వుంటుందని ఇండోనేసియన్ ఎంబసీ ఎకనమిక్ ఎఫైర్స్ ఫస్ట్ సెక్రెటరీ హార్దియోనో కురినియావన్ చెప్పారు. ఒమనీ - ఇండోనేసియన్ కంపెనీ తయారు చేస సెయిన్ బ్యాగ్స్ని ఎంబసీ ప్రవేశపెట్టనుంది. బ్యాగ్లు ఎకో-ఫ్రెండ్లీ విధానంలో తయారవుతాయి. ఇండోనేసియాలో వీటిని తయారు చేస్తారు. వీటిని కంపోస్టబుల్ బ్యాగ్స్గా అభివర్ణిస్తున్నారు. మని రీజియన్లో వీటిని ప్రవేశపెట్టనుండడం పట్ల గర్వంగా భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







