రియాద్లో జీసీసీ లీడర్స్ 39వ సెషన్ సుప్రీం కౌన్సిల్ మీట్
- December 07, 2018గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లీడర్స్, జిసిసి సుప్రీమ్ కౌన్సిల్ 39వ సెషన్ని రియాద్లో డిసెంబర్ 9న నిర్వహిస్తారు. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనుంది. జిసిసి సెక్రెటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయాని మాట్లాడుతూ, ఈ సెషన్ అద్భుతంగా జరగనుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిసిసి దేశాలకు సంబంధించి అతి ముఖ్యమైన అంశాలు ఈ సెషన్లో చర్చకు వస్తాయి. పొలిటికల్, డిఫెన్స్, ఎనమిక్, లీగల్ ఫీల్డ్స్లో ముఖ్యమైన అంశాలకు సంబంధించి సాధించాల్సిన విజయాలు, ఇతరత్రా అంశాలపై చర్చించనున్నారు. రీజియన్కి సంబంధించిన తాజా అంశాలు ఈ మీటింగ్లో ప్రధాన ఎజెండా కానున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ