రియాద్లో జీసీసీ లీడర్స్ 39వ సెషన్ సుప్రీం కౌన్సిల్ మీట్
- December 07, 2018
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లీడర్స్, జిసిసి సుప్రీమ్ కౌన్సిల్ 39వ సెషన్ని రియాద్లో డిసెంబర్ 9న నిర్వహిస్తారు. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనుంది. జిసిసి సెక్రెటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయాని మాట్లాడుతూ, ఈ సెషన్ అద్భుతంగా జరగనుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిసిసి దేశాలకు సంబంధించి అతి ముఖ్యమైన అంశాలు ఈ సెషన్లో చర్చకు వస్తాయి. పొలిటికల్, డిఫెన్స్, ఎనమిక్, లీగల్ ఫీల్డ్స్లో ముఖ్యమైన అంశాలకు సంబంధించి సాధించాల్సిన విజయాలు, ఇతరత్రా అంశాలపై చర్చించనున్నారు. రీజియన్కి సంబంధించిన తాజా అంశాలు ఈ మీటింగ్లో ప్రధాన ఎజెండా కానున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







