రియాద్లో జీసీసీ లీడర్స్ 39వ సెషన్ సుప్రీం కౌన్సిల్ మీట్
- December 07, 2018
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లీడర్స్, జిసిసి సుప్రీమ్ కౌన్సిల్ 39వ సెషన్ని రియాద్లో డిసెంబర్ 9న నిర్వహిస్తారు. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనుంది. జిసిసి సెక్రెటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయాని మాట్లాడుతూ, ఈ సెషన్ అద్భుతంగా జరగనుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిసిసి దేశాలకు సంబంధించి అతి ముఖ్యమైన అంశాలు ఈ సెషన్లో చర్చకు వస్తాయి. పొలిటికల్, డిఫెన్స్, ఎనమిక్, లీగల్ ఫీల్డ్స్లో ముఖ్యమైన అంశాలకు సంబంధించి సాధించాల్సిన విజయాలు, ఇతరత్రా అంశాలపై చర్చించనున్నారు. రీజియన్కి సంబంధించిన తాజా అంశాలు ఈ మీటింగ్లో ప్రధాన ఎజెండా కానున్నాయి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









