రియాద్లో జీసీసీ లీడర్స్ 39వ సెషన్ సుప్రీం కౌన్సిల్ మీట్
- December 07, 2018
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లీడర్స్, జిసిసి సుప్రీమ్ కౌన్సిల్ 39వ సెషన్ని రియాద్లో డిసెంబర్ 9న నిర్వహిస్తారు. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనుంది. జిసిసి సెక్రెటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయాని మాట్లాడుతూ, ఈ సెషన్ అద్భుతంగా జరగనుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిసిసి దేశాలకు సంబంధించి అతి ముఖ్యమైన అంశాలు ఈ సెషన్లో చర్చకు వస్తాయి. పొలిటికల్, డిఫెన్స్, ఎనమిక్, లీగల్ ఫీల్డ్స్లో ముఖ్యమైన అంశాలకు సంబంధించి సాధించాల్సిన విజయాలు, ఇతరత్రా అంశాలపై చర్చించనున్నారు. రీజియన్కి సంబంధించిన తాజా అంశాలు ఈ మీటింగ్లో ప్రధాన ఎజెండా కానున్నాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







