విద్యార్థినిలపై బ్లాక్మెయిలింగ్: ఒకరి అరెస్ట్
- December 12, 2018
మస్కట్: పలువురు విద్యార్థినుల్ని సోషల్ మీడియా వేదికగా బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్నాప్ చాట్ యాప్ ద్వారా నిందితుడు, విద్యార్థినుల్ని వేధింపులకు గురిచేస్తున్నాడు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ఘటన గురించి పేర్కొంటూ, హ్యాకింగ్ నుంచి కాపాడతానంటూ అమాయకుల్ని మోసం చేసి, వారి నుంచి డేటాను కలెక్ట్ చేస్తున్నాడు నిందితుడు. ఆ తర్వాత వారి ఫొటోల్ని కాపీ చేసి, బెదిరింపులకు దిగుతూ, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని రాయల్ ఒమన్ పోలీస్ వివరించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







