ఒమన్లో ముగిసిన ప్రియాంక - నిక్ హనీమూన్
- December 14, 2018మస్కట్:ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా, సింగర్ నిక్ జోనాస్ ఇటీవల వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెల్సిందే. ఈ జంట హనీమూన్ కోసం ఒమన్లోని ఓ లగ్జరియస్ హోటల్లో కొన్ని రోజులపాటు స్టే చేశారు. హనీమూన్ ముగియడంతో తిరిగి భారతదేశానికి చేరుకున్నారు నిక్, ప్రియాంక. హనీమూన్ ముగించుకుని, భారతదేశంలో ఇషా అంబానీ పెళ్ళికి ఈ జంట హాజరైంది. ఈ మధ్యనే ప్రియాంక తాను ఒమన్లో భర్తతో కలిసి వున్న ఓ ఫొటోని షేర్ చేసింది. అయితే ఎక్కడ? అన్నది మాత్రం చెప్పలేదు. కానీ, ఆ లగ్జరీయస్ హోటల్ గురించి తెలిసిన కొందరు, ఆ వివరాల్ని వెల్లడించేశారు. ప్రియాంక - నిక్ జోనాస్ ఇటీవల జైపూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో వివాహం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ