రికార్డు స్థాయిలో డ్రగ్స్ పట్టివేత
- December 14, 2018
బహ్రెయిన్:కంబైన్డ్ మెరైన్ ఫోర్సెస్ నిర్వహణలో వున్న హెచ్ఎంఎస్ డ్రాగన్, మరో భారీ డ్రగ్స్ సీజర్ని చేపట్టింది. టైప్ 45 డిస్ట్రాయర్ అయిన హెచ్ఎంఎస్ డ్రాగన్, అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న భారీ మొత్తంలోని డ్రగ్స్ని పట్టుకోవడం జరిగింది. 500 కిలోల డ్రగ్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 200 కిలోల హెరాయిన్, 9 కిలోల క్రిస్టల్ మెథాంఫిటమైన్ కూడా వున్నాయి. వీటి ధర స్థానికంగా 2.1 మిలియన్ డాలర్లు వుంటుందని అంచనా. ఈ ఏడాది ఇప్పటికే సిటిఎఫ్ 150, 49,255 కిలోల డ్రగ్స్ని ధ్వంసం చేయడం జరిగింది. కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ సిటిఎఫ్ 150లో భాగంగా టైప్ 45 డిస్ట్రాయర్ పెట్రోలింగ్ విధుల్ని నిర్వహిస్తోంది. కమాండర్ డారెన్ర్ గార్నియర్ ఆర్సిఎన్ నేతృత్వంలో రాయల్ కెనడియన్ నేవీ కమాండ్లో సిటిఎఫ్ బాధ్యతలు కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









