శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం
- December 14, 2018
శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో పలువురు ఎయిర్పోర్ట్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఓ ఎయిర్లైన్స్కు చెందిన పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.
సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్టుతో పాటు వీసా తప్పనిసరి. ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికుల పాస్పోర్టులు, వీసాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తారు. అయితే.. ఓ ఎయిర్లైన్స్కు చెందిన కొందరు సిబ్బంది నకిలీ వీసాలతో చెక్కేసేవారితో కుమ్మక్కై ఈ దందాకు తెరలేపారు. ఎయిర్లైన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







