ఒమన్లో ముగిసిన ప్రియాంక - నిక్ హనీమూన్
- December 14, 2018
మస్కట్:ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా, సింగర్ నిక్ జోనాస్ ఇటీవల వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెల్సిందే. ఈ జంట హనీమూన్ కోసం ఒమన్లోని ఓ లగ్జరియస్ హోటల్లో కొన్ని రోజులపాటు స్టే చేశారు. హనీమూన్ ముగియడంతో తిరిగి భారతదేశానికి చేరుకున్నారు నిక్, ప్రియాంక. హనీమూన్ ముగించుకుని, భారతదేశంలో ఇషా అంబానీ పెళ్ళికి ఈ జంట హాజరైంది. ఈ మధ్యనే ప్రియాంక తాను ఒమన్లో భర్తతో కలిసి వున్న ఓ ఫొటోని షేర్ చేసింది. అయితే ఎక్కడ? అన్నది మాత్రం చెప్పలేదు. కానీ, ఆ లగ్జరీయస్ హోటల్ గురించి తెలిసిన కొందరు, ఆ వివరాల్ని వెల్లడించేశారు. ప్రియాంక - నిక్ జోనాస్ ఇటీవల జైపూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో వివాహం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి









