ఒమన్లో ముగిసిన ప్రియాంక - నిక్ హనీమూన్
- December 14, 2018మస్కట్:ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా, సింగర్ నిక్ జోనాస్ ఇటీవల వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెల్సిందే. ఈ జంట హనీమూన్ కోసం ఒమన్లోని ఓ లగ్జరియస్ హోటల్లో కొన్ని రోజులపాటు స్టే చేశారు. హనీమూన్ ముగియడంతో తిరిగి భారతదేశానికి చేరుకున్నారు నిక్, ప్రియాంక. హనీమూన్ ముగించుకుని, భారతదేశంలో ఇషా అంబానీ పెళ్ళికి ఈ జంట హాజరైంది. ఈ మధ్యనే ప్రియాంక తాను ఒమన్లో భర్తతో కలిసి వున్న ఓ ఫొటోని షేర్ చేసింది. అయితే ఎక్కడ? అన్నది మాత్రం చెప్పలేదు. కానీ, ఆ లగ్జరీయస్ హోటల్ గురించి తెలిసిన కొందరు, ఆ వివరాల్ని వెల్లడించేశారు. ప్రియాంక - నిక్ జోనాస్ ఇటీవల జైపూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో వివాహం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం