3వేల జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి..
- December 19, 2018
జనవరిలో జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి చెప్పారు. మహబూబ్నగర్లోని విద్యుత్ భవన్లో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం నుంచి విధి విధానాలు అందిన వెంటనే కింది స్థాయి సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. 2500 జేఎల్ఎం, 500 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలు డీడీయూజీజేవై, ఐపీడీఎస్ లక్ష్యాలను పూర్తి చేశామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను మూడు నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







