3వేల జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి..
- December 19, 2018
జనవరిలో జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి చెప్పారు. మహబూబ్నగర్లోని విద్యుత్ భవన్లో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం నుంచి విధి విధానాలు అందిన వెంటనే కింది స్థాయి సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. 2500 జేఎల్ఎం, 500 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలు డీడీయూజీజేవై, ఐపీడీఎస్ లక్ష్యాలను పూర్తి చేశామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను మూడు నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







