రియాద్లో కొరియన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- December 19, 2018
రియాద్: సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ ప్రెసిడెంట్ ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్, రియాద్లో కొరియన్ హిస్టరీ అండ్ కల్చర్ని ప్రదర్శించేందుకు ఏర్పాటైన ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. కొరియాలోని సియోల్ నేషనల్ మ్యూజియమ్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బీ కిడోంగ్, సౌదీ అరేబియాలో కొరియన్ అంబాసిడర్ బ్యుంగ్ వూక్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్. %కొరియన్ హిస్టరీ అండ్ కల్చర్ - ఎన్ఛాంటింగ్ జర్నీ టు ది కొరియన్ సివిలైజేషన్' పేరుతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటయ్యింది. మార్చి 7 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సౌదీ అరేబియాలో ఈ తరహా ఎగ్జిబిషన్ ఇదే తొలిసారి. ప్రిన్స్ సుల్తాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్చర్, ఆర్కియాలజీ విభాగాల్లో ఈ తరహా స్నేహ సంబంధాలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. కొరియా ప్రజలు, ప్రభుత్వం తరఫున ప్రొఫెసర్ బీ, కింగ్డమ్కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







