ఫోన్ కాల్తో 4,000 కువైటీ దినార్స్ దోపిడీ
- December 20, 2018
కువైట్ సిటీ: ఓ ఆయిల్ కంపెనీ అధికారి, తన బ్యాంక్ అకౌంట్ నుంచి 4,000 కువైటీ దినార్స్ దొంగతనానికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్దియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే, ఓ అజ్ఞాత వ్యక్తి తనకు ఫోన్ చేసి ఇంగ్లీషులో మాట్లాడాడనీ, 20,000 కువైటీ దినార్స్ ప్రైజ్ మనీ గెల్చుకున్నట్లు చెప్పాడనీ, అతని సూచనల మేరకు తన బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ ఇచ్చాననీ, పాస్వర్డ్ కూడా ఇచ్చాననీ, అయితే 20,000 కువైటీ దినార్స్ రాకపోగా, తన అకౌంట్లో వున్న 4,000 కువైటీ దినార్స్ చోరీ అయ్యాయని వాపోయారు ఆ అధికారి. పోలీసులు కేసును విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







