ఫోన్ కాల్తో 4,000 కువైటీ దినార్స్ దోపిడీ
- December 20, 2018
కువైట్ సిటీ: ఓ ఆయిల్ కంపెనీ అధికారి, తన బ్యాంక్ అకౌంట్ నుంచి 4,000 కువైటీ దినార్స్ దొంగతనానికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్దియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే, ఓ అజ్ఞాత వ్యక్తి తనకు ఫోన్ చేసి ఇంగ్లీషులో మాట్లాడాడనీ, 20,000 కువైటీ దినార్స్ ప్రైజ్ మనీ గెల్చుకున్నట్లు చెప్పాడనీ, అతని సూచనల మేరకు తన బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ ఇచ్చాననీ, పాస్వర్డ్ కూడా ఇచ్చాననీ, అయితే 20,000 కువైటీ దినార్స్ రాకపోగా, తన అకౌంట్లో వున్న 4,000 కువైటీ దినార్స్ చోరీ అయ్యాయని వాపోయారు ఆ అధికారి. పోలీసులు కేసును విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







