వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టుల ఏర్పాటు
- December 20, 2018
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టులను ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోక్సో చట్టం కింద రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే హైదరాబాద్లో ఒకటి, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో సెషన్స్ జడ్జి కోర్టు, ధర్మపురిలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు అనుమతిస్తూ న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







