వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టుల ఏర్పాటు
- December 20, 2018హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టులను ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోక్సో చట్టం కింద రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే హైదరాబాద్లో ఒకటి, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో సెషన్స్ జడ్జి కోర్టు, ధర్మపురిలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు అనుమతిస్తూ న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…