వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టుల ఏర్పాటు
- December 20, 2018
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టులను ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోక్సో చట్టం కింద రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే హైదరాబాద్లో ఒకటి, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో సెషన్స్ జడ్జి కోర్టు, ధర్మపురిలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు అనుమతిస్తూ న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







