'ఫోరమ్ ఎగైనెస్ట్ టెర్రరిజం'లో పాల్గొన్న సౌదీ అరేబియా
- December 20, 2018
జెడ్డా: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన 9వ సెషన్ గ్లోబల్ కౌంటర్ టెర్రిజం ఫోరమ్ వర్క్ షాప్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - మొహమ్మద్ నైఫ్ సెంటర్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ కేర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కంబాటింగ్ ఎక్స్ట్రిమిజమ్ నేతృత్వంలోని సౌదీ బృందం పాల్గొనడం జరిగింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రభుత్వాలు ఈ ఈవెంట్ని కో-ఛెయిర్ చేశాయి. సౌదీ అధికారులు, టెర్రరిజంని రూపుమాపేందుకు తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. ప్రపంచ శాంతి కోసం తాము కట్టుబడి వున్నామని వివరించారు. యూఎన్ సెక్రెటరీ కౌన్సిల్ సూచనల మేరకు డయీష్, అల్ ఖయీదా విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







