'ఫోరమ్ ఎగైనెస్ట్ టెర్రరిజం'లో పాల్గొన్న సౌదీ అరేబియా
- December 20, 2018జెడ్డా: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన 9వ సెషన్ గ్లోబల్ కౌంటర్ టెర్రిజం ఫోరమ్ వర్క్ షాప్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - మొహమ్మద్ నైఫ్ సెంటర్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ కేర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కంబాటింగ్ ఎక్స్ట్రిమిజమ్ నేతృత్వంలోని సౌదీ బృందం పాల్గొనడం జరిగింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రభుత్వాలు ఈ ఈవెంట్ని కో-ఛెయిర్ చేశాయి. సౌదీ అధికారులు, టెర్రరిజంని రూపుమాపేందుకు తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. ప్రపంచ శాంతి కోసం తాము కట్టుబడి వున్నామని వివరించారు. యూఎన్ సెక్రెటరీ కౌన్సిల్ సూచనల మేరకు డయీష్, అల్ ఖయీదా విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..