వాజ్ పేయి స్మారక నాణెం విడుదల
- December 24, 2018ఢిల్లీఃమాజీ ప్రధాని వాజ్ పేయి స్మారక నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు విడుదల చేశారు. వాజ్ పేయి బొమ్మతో ఉన్న రూపాయల నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!