వాజ్ పేయి స్మారక నాణెం విడుదల

- December 24, 2018 , by Maagulf
వాజ్ పేయి స్మారక నాణెం విడుదల

ఢిల్లీఃమాజీ ప్రధాని వాజ్ పేయి స్మారక నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు విడుదల చేశారు. వాజ్ పేయి బొమ్మతో ఉన్న రూపాయల నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com