వాహన డ్రైవర్లకు యూఏఈ పోలీస్ వార్నింగ్ మెసేజ్లు
- January 02, 2019వింటర్ వెదర్ కండిషన్స్ నేపథ్యంలో అబుదాబీ పోలీస్, తమ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో వాహనదారులకు కొన్ని సూచనలతో కూడిన మెసేజ్లను పోస్ట్ చేస్తోంది. ఫాగీ కండిషన్స్ కారణంగా లో విజిబిలిటీ వుంటుందని వాహనదారులకు సూచించింది అబుదాబీ పోలీస్. ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా ఓవర్ టేకింగ్ విషయంలో జాగ్రత్తగా వుండాలనీ, వీలైనంతవరకు ఓవర్ టేకింగ్ చేయరాదని పేర్కొంది. అథారిటీస్ చేసిన సూచనలకు భిన్నంగా వాహనాలు నడిపితే, 500 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. మొబైల్ ఫోన్ల ద్వారా రోడ్లపై ఎలాంటి షూట్స్ జరపరాదనీ, అలీ చేస్తే 800 దిర్హామ్ల జరీమానాతోపాటు 4 ట్రాఫిక్ పాయింట్స్ కూడా విధిస్తారు. హై బీమ్తో వాహనాలు నడిపితే 500 దిర్హామ్ల జరీమానా, నాలుగు బ్లాక్ పాయింట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. హజార్డ్ లైట్స్ అవసరం లేకపోయినా ఉపయోగించడం వల్ల సమస్యలు తలెత్తుతాయని పోలీస్ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ