వాహన డ్రైవర్లకు యూఏఈ పోలీస్ వార్నింగ్ మెసేజ్లు
- January 02, 2019
వింటర్ వెదర్ కండిషన్స్ నేపథ్యంలో అబుదాబీ పోలీస్, తమ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో వాహనదారులకు కొన్ని సూచనలతో కూడిన మెసేజ్లను పోస్ట్ చేస్తోంది. ఫాగీ కండిషన్స్ కారణంగా లో విజిబిలిటీ వుంటుందని వాహనదారులకు సూచించింది అబుదాబీ పోలీస్. ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా ఓవర్ టేకింగ్ విషయంలో జాగ్రత్తగా వుండాలనీ, వీలైనంతవరకు ఓవర్ టేకింగ్ చేయరాదని పేర్కొంది. అథారిటీస్ చేసిన సూచనలకు భిన్నంగా వాహనాలు నడిపితే, 500 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. మొబైల్ ఫోన్ల ద్వారా రోడ్లపై ఎలాంటి షూట్స్ జరపరాదనీ, అలీ చేస్తే 800 దిర్హామ్ల జరీమానాతోపాటు 4 ట్రాఫిక్ పాయింట్స్ కూడా విధిస్తారు. హై బీమ్తో వాహనాలు నడిపితే 500 దిర్హామ్ల జరీమానా, నాలుగు బ్లాక్ పాయింట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. హజార్డ్ లైట్స్ అవసరం లేకపోయినా ఉపయోగించడం వల్ల సమస్యలు తలెత్తుతాయని పోలీస్ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







