కేరళలో ఉద్రిక్త పరిస్థితులు
- January 03, 2019
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావ వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనను నిరసిస్తూ కేరళలో బంద్ నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ కేరళలో అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేస్తున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కాలికట్, కన్నూర్, తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాల్లో నిరసనకారులు బస్సులపై, ప్రభుత్వ కార్యాలయాలపై రాళ్లు రువ్వుతున్నారు. నిరసనకారుల దాడిలో 60 బస్సులు ధ్వంసమయ్యాయి. దీనితో కెఎస్ ఆర్టిసి బస్సు సర్వీసులను నిలిపివేసింది. మలప్పురంలో సిపిఎం కార్యాలయాలపై నిరసనకారులు దాడులు చేస్తున్నారు. పోలీసులు 8 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







