నేటి నుండి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
- January 03, 2019
పంజాబ్ జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గురువారం నుంచి 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. జనవరి 3 నుండి 7 వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. చాయ్ పే చర్చలో భాగంగా ముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతలతో ప్రధాని చర్చించనున్నారు. సాంకేతిక ఫలాలను సామాన్యుడి చెంతకు చేర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది.
దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంగా ఈ సదస్సు జరుగనుంది. ఇది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో దేశంలోని ఎదో ఒక పట్టణంలో జరుగుతుంది. మొదటి జాతీయ సైన్స్ సమావేశం 1914లో జరిగింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







