నేటి నుండి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
- January 03, 2019
పంజాబ్ జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గురువారం నుంచి 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. జనవరి 3 నుండి 7 వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. చాయ్ పే చర్చలో భాగంగా ముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతలతో ప్రధాని చర్చించనున్నారు. సాంకేతిక ఫలాలను సామాన్యుడి చెంతకు చేర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది.
దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంగా ఈ సదస్సు జరుగనుంది. ఇది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో దేశంలోని ఎదో ఒక పట్టణంలో జరుగుతుంది. మొదటి జాతీయ సైన్స్ సమావేశం 1914లో జరిగింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







