నేటి నుండి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
- January 03, 2019
పంజాబ్ జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గురువారం నుంచి 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. జనవరి 3 నుండి 7 వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. చాయ్ పే చర్చలో భాగంగా ముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతలతో ప్రధాని చర్చించనున్నారు. సాంకేతిక ఫలాలను సామాన్యుడి చెంతకు చేర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది.
దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంగా ఈ సదస్సు జరుగనుంది. ఇది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో దేశంలోని ఎదో ఒక పట్టణంలో జరుగుతుంది. మొదటి జాతీయ సైన్స్ సమావేశం 1914లో జరిగింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్