అబుధాబిలో న్యూ ట్రాఫిక్ వార్నింగ్ రాడార్స్
- January 08, 2019అబుధాబిలో కొత్త వార్నింగ్ రాడార్స్ని ఏర్పాటు చేసేందుకుగాను ట్రయల్ ఫేజ్ని దాదాపుగా పూర్తి చేశారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. కొత్త 'హాతెర్' డివైజెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందాయి. వీటిని స్కూల్స్, పెడెస్ట్రియన్స్ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ప్రతి డివైజ్లోనూ రెండు స్క్రీన్స్ వుంటాయి. వీటిల్లో ఒకటి ఆన్ కమింగ్ వెహికిల్స్ కోసం, మరొకటి పెడెఇస్టయన్స్ కోసం వినియోగిస్తారు. రెండు కెమెరాలూ వీటిల్లో వుంటాయి. ఓ కెమెరా వెహికిల్ లైసెన్స్ ప్లేట్ని స్కాన్ చేస్తుంది. మరో కెమెరా విజువల్ అనాలసిస్కి ఉపయోగపడ్తుంది. సెంట్రల్ యూనిట్, పెడెస్ట్రియన్ క్రాసింగ్ని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్ని మానిటరింగ్ చేస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి