బ్యాగేజీ అలవెన్స్పై మేజర్ ఛేంజ్ని ప్రకటించిన ఎమిరేట్స్
- January 21, 2019
దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్, తమ బ్యాగేజీ అలవెన్స్ పాలసీపై మార్పుని ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ఎమిరేట్స్ సర్కులర్ ప్రకారం, పలు బ్యాగేజీ అలవెన్స్కి సంబంధించి తగ్గుదల కన్పిస్తోంది. అలాగే ఎకానమీ ఫ్లయర్స్ కోసం ఉచిత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్ని కూడా ప్రకటించింది. స్పెషల్, సేవర్, ఫ్లెక్స్ మరియు ఫ్లెక్స్ ప్లస్ టిక్కెట్ విభాగాలుగా ఎకానమీ ఫేర్స్ని విభజించింది ఎమిరేట్స్ ఇటీవలే. ఫిబ్రవరి 4 నుంచి స్పెషల్ మరియు సేవర్ టికెట్ హోల్డర్స్ ఇకపై 15 అలాగే 25 కిలోల బ్యాగేజీ అలవెన్స్ని పొందుతారు. మామూలుగా అయితే ఈ టిక్కెట్లు 20 అలాగే 30 కిలోల బ్యాగేజీ అలవెన్స్ పొంది వున్నారు. ఫిబ్రవరి 4 కంటే ముందు టిక్కెట్లు పొందినవారికి మాత్రం పాత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..