బ్యాగేజీ అలవెన్స్పై మేజర్ ఛేంజ్ని ప్రకటించిన ఎమిరేట్స్
- January 21, 2019
దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్, తమ బ్యాగేజీ అలవెన్స్ పాలసీపై మార్పుని ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ఎమిరేట్స్ సర్కులర్ ప్రకారం, పలు బ్యాగేజీ అలవెన్స్కి సంబంధించి తగ్గుదల కన్పిస్తోంది. అలాగే ఎకానమీ ఫ్లయర్స్ కోసం ఉచిత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్ని కూడా ప్రకటించింది. స్పెషల్, సేవర్, ఫ్లెక్స్ మరియు ఫ్లెక్స్ ప్లస్ టిక్కెట్ విభాగాలుగా ఎకానమీ ఫేర్స్ని విభజించింది ఎమిరేట్స్ ఇటీవలే. ఫిబ్రవరి 4 నుంచి స్పెషల్ మరియు సేవర్ టికెట్ హోల్డర్స్ ఇకపై 15 అలాగే 25 కిలోల బ్యాగేజీ అలవెన్స్ని పొందుతారు. మామూలుగా అయితే ఈ టిక్కెట్లు 20 అలాగే 30 కిలోల బ్యాగేజీ అలవెన్స్ పొంది వున్నారు. ఫిబ్రవరి 4 కంటే ముందు టిక్కెట్లు పొందినవారికి మాత్రం పాత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







