బ్యాగేజీ అలవెన్స్పై మేజర్ ఛేంజ్ని ప్రకటించిన ఎమిరేట్స్
- January 21, 2019దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్, తమ బ్యాగేజీ అలవెన్స్ పాలసీపై మార్పుని ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ఎమిరేట్స్ సర్కులర్ ప్రకారం, పలు బ్యాగేజీ అలవెన్స్కి సంబంధించి తగ్గుదల కన్పిస్తోంది. అలాగే ఎకానమీ ఫ్లయర్స్ కోసం ఉచిత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్ని కూడా ప్రకటించింది. స్పెషల్, సేవర్, ఫ్లెక్స్ మరియు ఫ్లెక్స్ ప్లస్ టిక్కెట్ విభాగాలుగా ఎకానమీ ఫేర్స్ని విభజించింది ఎమిరేట్స్ ఇటీవలే. ఫిబ్రవరి 4 నుంచి స్పెషల్ మరియు సేవర్ టికెట్ హోల్డర్స్ ఇకపై 15 అలాగే 25 కిలోల బ్యాగేజీ అలవెన్స్ని పొందుతారు. మామూలుగా అయితే ఈ టిక్కెట్లు 20 అలాగే 30 కిలోల బ్యాగేజీ అలవెన్స్ పొంది వున్నారు. ఫిబ్రవరి 4 కంటే ముందు టిక్కెట్లు పొందినవారికి మాత్రం పాత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్