శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో మినీ బస్సు బీభత్సం
- January 25, 2019
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో ఆర్టీసీ మినీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ డిపోకు చెందిన ఆర్టిసి మినీ బస్సు వెనుక టైర్ పేలి ..రోడ్డు మధ్యలోని గోడను ఢీకొట్టింది. అప్పటికి కంట్రోల్ కాక అవతలి రోడ్డు నుండి గార్డెన్ లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎయిర్ పోర్ట్ రూట్ లో ఎలాంటి వాహానాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. నలుగురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!