ఏటీఎం కార్డ్ బ్లాక్: ఈ మెసేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- January 26, 2019
యూఏఈ రెసిడెంట్స్ మరో స్కామ్కి సంబంధించిన అనుభవాల్ని ఎదురుచూస్తున్నారు. మొబైల్ ఫోన్లలో వాఆ్సప్ ద్వారా 'మీ ఏటీఎం కార్డ్ సేవలు స్తంభించిపోయాయి' అనే మెసేజ్లతో అక్రమార్కులు వినియోగదారుల్ని మోసం చేస్తుండడమే ఆ స్కామ్. దీనికి సంబంధించి ఫుజారియా పోలీసులు, వినియోగదారుల్ని అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీ కార్డ్ బ్లాక్ అయ్యిందనీ, దాన్ని తిరిగి పనిచేసేలా చెయ్యడానికి ఫలానా నెంబర్ని సంప్రదించాలని ఆ స్కామ్ మెసేజ్లో అక్రమార్కులు పేర్కొంటున్నారు. ఇలాంటి స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!









