ఏటీఎం కార్డ్ బ్లాక్: ఈ మెసేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- January 26, 2019
యూఏఈ రెసిడెంట్స్ మరో స్కామ్కి సంబంధించిన అనుభవాల్ని ఎదురుచూస్తున్నారు. మొబైల్ ఫోన్లలో వాఆ్సప్ ద్వారా 'మీ ఏటీఎం కార్డ్ సేవలు స్తంభించిపోయాయి' అనే మెసేజ్లతో అక్రమార్కులు వినియోగదారుల్ని మోసం చేస్తుండడమే ఆ స్కామ్. దీనికి సంబంధించి ఫుజారియా పోలీసులు, వినియోగదారుల్ని అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీ కార్డ్ బ్లాక్ అయ్యిందనీ, దాన్ని తిరిగి పనిచేసేలా చెయ్యడానికి ఫలానా నెంబర్ని సంప్రదించాలని ఆ స్కామ్ మెసేజ్లో అక్రమార్కులు పేర్కొంటున్నారు. ఇలాంటి స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









