ఏటీఎం కార్డ్ బ్లాక్: ఈ మెసేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- January 26, 2019
యూఏఈ రెసిడెంట్స్ మరో స్కామ్కి సంబంధించిన అనుభవాల్ని ఎదురుచూస్తున్నారు. మొబైల్ ఫోన్లలో వాఆ్సప్ ద్వారా 'మీ ఏటీఎం కార్డ్ సేవలు స్తంభించిపోయాయి' అనే మెసేజ్లతో అక్రమార్కులు వినియోగదారుల్ని మోసం చేస్తుండడమే ఆ స్కామ్. దీనికి సంబంధించి ఫుజారియా పోలీసులు, వినియోగదారుల్ని అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీ కార్డ్ బ్లాక్ అయ్యిందనీ, దాన్ని తిరిగి పనిచేసేలా చెయ్యడానికి ఫలానా నెంబర్ని సంప్రదించాలని ఆ స్కామ్ మెసేజ్లో అక్రమార్కులు పేర్కొంటున్నారు. ఇలాంటి స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









