ఏటీఎం కార్డ్ బ్లాక్: ఈ మెసేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- January 26, 2019
యూఏఈ రెసిడెంట్స్ మరో స్కామ్కి సంబంధించిన అనుభవాల్ని ఎదురుచూస్తున్నారు. మొబైల్ ఫోన్లలో వాఆ్సప్ ద్వారా 'మీ ఏటీఎం కార్డ్ సేవలు స్తంభించిపోయాయి' అనే మెసేజ్లతో అక్రమార్కులు వినియోగదారుల్ని మోసం చేస్తుండడమే ఆ స్కామ్. దీనికి సంబంధించి ఫుజారియా పోలీసులు, వినియోగదారుల్ని అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీ కార్డ్ బ్లాక్ అయ్యిందనీ, దాన్ని తిరిగి పనిచేసేలా చెయ్యడానికి ఫలానా నెంబర్ని సంప్రదించాలని ఆ స్కామ్ మెసేజ్లో అక్రమార్కులు పేర్కొంటున్నారు. ఇలాంటి స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..