ఏటీఎం కార్డ్ బ్లాక్: ఈ మెసేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- January 26, 2019
యూఏఈ రెసిడెంట్స్ మరో స్కామ్కి సంబంధించిన అనుభవాల్ని ఎదురుచూస్తున్నారు. మొబైల్ ఫోన్లలో వాఆ్సప్ ద్వారా 'మీ ఏటీఎం కార్డ్ సేవలు స్తంభించిపోయాయి' అనే మెసేజ్లతో అక్రమార్కులు వినియోగదారుల్ని మోసం చేస్తుండడమే ఆ స్కామ్. దీనికి సంబంధించి ఫుజారియా పోలీసులు, వినియోగదారుల్ని అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీ కార్డ్ బ్లాక్ అయ్యిందనీ, దాన్ని తిరిగి పనిచేసేలా చెయ్యడానికి ఫలానా నెంబర్ని సంప్రదించాలని ఆ స్కామ్ మెసేజ్లో అక్రమార్కులు పేర్కొంటున్నారు. ఇలాంటి స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







