'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- February 08, 2026
చెన్నై: ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం చెన్నై లోని టి.నగర్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉచిత తెలుగు శిక్షణ తరగతులు ఏర్పాటయ్యాయి.ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగిని బిట్రా గజగౌరి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.ప్రతి శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఐదు నెలలపాటు తరగతులు జరుగుతాయి.సుమారు 50 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు,కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు,లయన్స్ క్లబ్ సభ్యులు,విశ్రాంత ఉద్యోగులు శిక్షణలో చేరారు.ముందుగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మోహన్ రావు మాట్లాడుతూ...తెలుగు భాషాభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు వి.ఎల్ ఇందిరాదత్ సేవలని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సభుయలు రుక్మిణీదేవి,గోటేటి వెంకటేశ్వరరావు,ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







