ఈ రోజు చండీమహాయాగం పూర్ణాహుతితో సంపూర్ణo
- December 26, 2015
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్వహిస్తున్న అయుత చండీమహాయాగం ఈ రోజుతో పరిసమాప్తమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించే పూర్ణాహుతితో యాగం సంపూర్ణమవుతుంది. యాగ నియమాల ప్రకారం యాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతోసహాఈ రోజు యాగ స్థలిలోనే నిద్రిస్తారు. కాగా ఈ రోజు జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవరర్నర్ నరసింహన్ లు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







