ఈ రోజు చండీమహాయాగం పూర్ణాహుతితో సంపూర్ణo
- December 26, 2015
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్వహిస్తున్న అయుత చండీమహాయాగం ఈ రోజుతో పరిసమాప్తమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించే పూర్ణాహుతితో యాగం సంపూర్ణమవుతుంది. యాగ నియమాల ప్రకారం యాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతోసహాఈ రోజు యాగ స్థలిలోనే నిద్రిస్తారు. కాగా ఈ రోజు జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవరర్నర్ నరసింహన్ లు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







