ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థలో పాతిక మంది భారతీయులు
- December 26, 2015
ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థలో పాతిక మంది భారతీయులు ఉన్నారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గత ఆగస్టు నాటికి ఈ సంఖ్య 17 కాగా ఇప్పడు అది పాతికకు పెరిగిందని వివరించింది. గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఐఎస్ తరఫున పోరాడుతూ ఆరుగురు భారతీయులు మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







