ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థలో పాతిక మంది భారతీయులు

- December 26, 2015 , by Maagulf
ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థలో పాతిక మంది భారతీయులు

ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థలో పాతిక మంది భారతీయులు ఉన్నారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గత ఆగస్టు నాటికి ఈ సంఖ్య 17 కాగా ఇప్పడు అది పాతికకు పెరిగిందని వివరించింది. గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఐఎస్ తరఫున పోరాడుతూ ఆరుగురు భారతీయులు మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com