ఒమన్లో నీట మునిగిన విద్యార్థి
- January 30, 2019
మస్కట్: సెవెన్త్ గ్రేడ్ స్టూడెంట్, విలాయత్ ఖురియత్లో నీట మునిగి చనిపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ - నార్త్ షక్రియా ఈ విషయాన్ని ఆన్లైన్ ప్రకటన ద్వారా వెల్లడించింది. నార్త్ షర్కియా ఎడ్యుకేషన్, చిన్నారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విలాయత్ ఖురియత్లోని ఫిన్స్లో చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!