నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు
- February 01, 2019
అమరావతి:కేంద్రం ఏపీపై వివక్ష చూపుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ పిలుపునకు మద్దతుగా నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఏపీ హక్కుల సాధన కోసం అంతా కలిసి పోరాడాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఏపీకి సాయం అందించడంలో కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. ప్రజాసంఘాలు, పార్టీలు కలిసిపోరాటం చేయాల్సిన అవసరం ఉందున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







