నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు
- February 01, 2019
అమరావతి:కేంద్రం ఏపీపై వివక్ష చూపుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ పిలుపునకు మద్దతుగా నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఏపీ హక్కుల సాధన కోసం అంతా కలిసి పోరాడాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఏపీకి సాయం అందించడంలో కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. ప్రజాసంఘాలు, పార్టీలు కలిసిపోరాటం చేయాల్సిన అవసరం ఉందున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







