పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్..
- February 15, 2019న్యూఢిల్లీ:దేశంలో తొలి అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని మోది జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇతర సభ్యులు రైలులో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి వారణాసికి 9 గంటల 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. వందేభారత్ వెళ్లే మార్గాలైన కాన్పూర్, అలహాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక క్యార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్టేషన్లలో 40 నిమిషాల పాటు రైలు ఆగనుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు 16 ఏసి భోగీలను కలిగిఉంది. ఈ రైలులో 1128 సీట్లున్నాయి. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్స్, వైఫై, బయోవాక్యూమ్ టా§్ులెట్లుతో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!