పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్..
- February 15, 2019
న్యూఢిల్లీ:దేశంలో తొలి అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని మోది జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇతర సభ్యులు రైలులో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి వారణాసికి 9 గంటల 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. వందేభారత్ వెళ్లే మార్గాలైన కాన్పూర్, అలహాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక క్యార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్టేషన్లలో 40 నిమిషాల పాటు రైలు ఆగనుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు 16 ఏసి భోగీలను కలిగిఉంది. ఈ రైలులో 1128 సీట్లున్నాయి. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్స్, వైఫై, బయోవాక్యూమ్ టా§్ులెట్లుతో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







