ఏపీ సీఎం మైక్రోసాఫ్ట్ సీఈవోతో సమావేశం
- December 27, 2015
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ సీఈవోతో సోమవారం సమావేశం అయ్యారు. సోమవారం ఉదయం 8గంటలకు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సీఈవోతో బాబు భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్తో ఎంవోయూ కుదుర్చుకుంది.విద్య, వ్యవసాయం, పౌర సేవా విభాగాల్లో..మెరుగైన అభివృద్ధి సాధించేందుకు మైక్రోసాఫ్ట్తో ఎంవోయూ కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్ రూపొందించిన అజూర్ ల్యాబ్ విధానాన్ని..వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సోమవారం ఉదయం10.30 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు చంద్రబాబు వెళతారు. ఉదయం10.30 నుంచి జపాన్ టొయోమో గవర్నర్ బృందంతో భేటీ అవుతారు. ఏపీ-జపాన్ మధ్య పలు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి టొయోమో గవర్నర్ బృందానికి లంచ్ ఇస్తారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







