రేపటి నుంచి తెలంగాణలో 33 జిల్లాలు
- February 16, 2019
తెలంగాణ రేపటి నుంచి మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 31 జిల్లాలకు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రెవెన్యూ శాఖకు చేరింది. న్యాయశాఖ సలహా తీసుకుని ఇవాళ సాయంత్రం కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు ఎప్పటినుంచో ప్రజల్లో డిమాండ్ ఉంది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ అధికారంలోకి రాగానే రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లాల ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







