రేపటి నుంచి తెలంగాణలో 33 జిల్లాలు
- February 16, 2019
తెలంగాణ రేపటి నుంచి మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 31 జిల్లాలకు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రెవెన్యూ శాఖకు చేరింది. న్యాయశాఖ సలహా తీసుకుని ఇవాళ సాయంత్రం కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు ఎప్పటినుంచో ప్రజల్లో డిమాండ్ ఉంది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ అధికారంలోకి రాగానే రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లాల ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









