రేపటి నుంచి తెలంగాణలో 33 జిల్లాలు
- February 16, 2019
తెలంగాణ రేపటి నుంచి మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 31 జిల్లాలకు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రెవెన్యూ శాఖకు చేరింది. న్యాయశాఖ సలహా తీసుకుని ఇవాళ సాయంత్రం కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు ఎప్పటినుంచో ప్రజల్లో డిమాండ్ ఉంది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ అధికారంలోకి రాగానే రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లాల ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







