నిరుద్యోగులకు తీపికబురు..
- February 17, 2019నిరుద్యోగ యువతకి తీపి కబురు అందించింది దక్షిణ మధ్య రైల్వే. 12 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 12,433 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్న ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)లు ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. తాజాగా రైల్వేమంత్రి పియూష్ గోయల్ 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెలలో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీల ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల