ఇండియాలో తమ ఇన్వెస్టిమెంట్స్‌ని విక్రయించనున్న ఒమన్‌ కంపెనీ గల్‌ఫార్‌

- February 19, 2019 , by Maagulf
ఇండియాలో తమ ఇన్వెస్టిమెంట్స్‌ని విక్రయించనున్న ఒమన్‌ కంపెనీ గల్‌ఫార్‌

మస్కట్‌: గల్ఫార్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ కంపెనీ, ఇండియాలో తమ ఇన్వెస్టిమెంట్లను విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 17.2 మిలియన్ల విలువైన ఇన్వెస్టిమెంట్లకు సంబంధించి అడ్వాన్స్‌గా 1.72 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ మొత్తాన్ని ఫైనల్‌ సేల్‌ మరియు పర్‌ఛేజ్‌ ఎగ్రిమెంట్‌ సందర్భంగా ఇస్తారు. తర్వాత మిగతా మొత్తాన్ని ఆరు నెలలకోసారి, 24 నెలలపాటు 0.5 శాతం వడ్డీతో మిగతా మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పిఎంఎ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ ఇన్వెస్టిమెంట్లను కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్‌ వర్క్‌ ప్రారంభమయ్యిందని గల్ఫార్‌ సంస్థ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com