ఇండియాలో తమ ఇన్వెస్టిమెంట్స్ని విక్రయించనున్న ఒమన్ కంపెనీ గల్ఫార్
- February 19, 2019
మస్కట్: గల్ఫార్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీ, ఇండియాలో తమ ఇన్వెస్టిమెంట్లను విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 17.2 మిలియన్ల విలువైన ఇన్వెస్టిమెంట్లకు సంబంధించి అడ్వాన్స్గా 1.72 మిలియన్ ఒమన్ రియాల్స్ మొత్తాన్ని ఫైనల్ సేల్ మరియు పర్ఛేజ్ ఎగ్రిమెంట్ సందర్భంగా ఇస్తారు. తర్వాత మిగతా మొత్తాన్ని ఆరు నెలలకోసారి, 24 నెలలపాటు 0.5 శాతం వడ్డీతో మిగతా మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పిఎంఎ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ఇన్వెస్టిమెంట్లను కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ వర్క్ ప్రారంభమయ్యిందని గల్ఫార్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..