ఇండియాలో తమ ఇన్వెస్టిమెంట్స్ని విక్రయించనున్న ఒమన్ కంపెనీ గల్ఫార్
- February 19, 2019
మస్కట్: గల్ఫార్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీ, ఇండియాలో తమ ఇన్వెస్టిమెంట్లను విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 17.2 మిలియన్ల విలువైన ఇన్వెస్టిమెంట్లకు సంబంధించి అడ్వాన్స్గా 1.72 మిలియన్ ఒమన్ రియాల్స్ మొత్తాన్ని ఫైనల్ సేల్ మరియు పర్ఛేజ్ ఎగ్రిమెంట్ సందర్భంగా ఇస్తారు. తర్వాత మిగతా మొత్తాన్ని ఆరు నెలలకోసారి, 24 నెలలపాటు 0.5 శాతం వడ్డీతో మిగతా మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పిఎంఎ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ఇన్వెస్టిమెంట్లను కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ వర్క్ ప్రారంభమయ్యిందని గల్ఫార్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









