రియాద్ ఎయిర్పోర్ట్ని సందర్శించిన 26 మిలియన్ ప్రయాణీకులు
- February 20, 2019
జెడ్డా:రియాద్లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 26 మిలియన్ ప్రయాణీకులు 2018లో ప్రయాణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2017తో పోల్చితే గ్రోత్ రేట్ 5.33 శాతంగా నమోదయ్యింది. ఇంటర్నల్ విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్యలో గ్రోత్ రేట్ 8.39గా నమోదయ్యింది. అంతర్జాతీయ విమానాలకు సంబంధించి ఈ గ్రోత్ రేట్ 2.21 శాతంగా వుంది. 2018లో రీచ్ అయిన విమానాల సంఖ్య 212,632 - గ్రోత్ రేట్ 1.46 శాతం. ఇంటర్నేషనల్ విమానాల రేట్ 3.43 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









