రియాద్ ఎయిర్పోర్ట్ని సందర్శించిన 26 మిలియన్ ప్రయాణీకులు
- February 20, 2019
జెడ్డా:రియాద్లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 26 మిలియన్ ప్రయాణీకులు 2018లో ప్రయాణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2017తో పోల్చితే గ్రోత్ రేట్ 5.33 శాతంగా నమోదయ్యింది. ఇంటర్నల్ విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్యలో గ్రోత్ రేట్ 8.39గా నమోదయ్యింది. అంతర్జాతీయ విమానాలకు సంబంధించి ఈ గ్రోత్ రేట్ 2.21 శాతంగా వుంది. 2018లో రీచ్ అయిన విమానాల సంఖ్య 212,632 - గ్రోత్ రేట్ 1.46 శాతం. ఇంటర్నేషనల్ విమానాల రేట్ 3.43 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..