రియాద్ ఎయిర్పోర్ట్ని సందర్శించిన 26 మిలియన్ ప్రయాణీకులు
- February 20, 2019
జెడ్డా:రియాద్లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 26 మిలియన్ ప్రయాణీకులు 2018లో ప్రయాణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2017తో పోల్చితే గ్రోత్ రేట్ 5.33 శాతంగా నమోదయ్యింది. ఇంటర్నల్ విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్యలో గ్రోత్ రేట్ 8.39గా నమోదయ్యింది. అంతర్జాతీయ విమానాలకు సంబంధించి ఈ గ్రోత్ రేట్ 2.21 శాతంగా వుంది. 2018లో రీచ్ అయిన విమానాల సంఖ్య 212,632 - గ్రోత్ రేట్ 1.46 శాతం. ఇంటర్నేషనల్ విమానాల రేట్ 3.43 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







