2000 మంది ప్రయాణీకులతో మస్కట్ చేరుకున్న క్రూయిజ్ షిప్
- February 20, 2019
మస్కట్: క్రూయిజ్ షిప్ కోస్టా మెడిటేరియన్, సుల్తాన్ కబూస్ పోర్ట్కి 2,290 మంది ప్రయాణీకులతో చేరుకుంది. పోర్ట్ ఆపరేషన్ మరియు మేనేజ్మెంట్ కంపెనీ మరాఫీ ఈ విషయమై స్పందిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్ని సందర్శించే క్రమంలో కోస్టా మెటేరియన్ సుల్తాన్ కబూస్ పోర్ట్కి విచ్చేసినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల రాకతో టూరిజం రంగం కొత్త వెలుగుల్ని సంతరించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..