2000 మంది ప్రయాణీకులతో మస్కట్ చేరుకున్న క్రూయిజ్ షిప్
- February 20, 2019
మస్కట్: క్రూయిజ్ షిప్ కోస్టా మెడిటేరియన్, సుల్తాన్ కబూస్ పోర్ట్కి 2,290 మంది ప్రయాణీకులతో చేరుకుంది. పోర్ట్ ఆపరేషన్ మరియు మేనేజ్మెంట్ కంపెనీ మరాఫీ ఈ విషయమై స్పందిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్ని సందర్శించే క్రమంలో కోస్టా మెటేరియన్ సుల్తాన్ కబూస్ పోర్ట్కి విచ్చేసినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల రాకతో టూరిజం రంగం కొత్త వెలుగుల్ని సంతరించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







