2000 మంది ప్రయాణీకులతో మస్కట్ చేరుకున్న క్రూయిజ్ షిప్
- February 20, 2019
మస్కట్: క్రూయిజ్ షిప్ కోస్టా మెడిటేరియన్, సుల్తాన్ కబూస్ పోర్ట్కి 2,290 మంది ప్రయాణీకులతో చేరుకుంది. పోర్ట్ ఆపరేషన్ మరియు మేనేజ్మెంట్ కంపెనీ మరాఫీ ఈ విషయమై స్పందిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్ని సందర్శించే క్రమంలో కోస్టా మెటేరియన్ సుల్తాన్ కబూస్ పోర్ట్కి విచ్చేసినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల రాకతో టూరిజం రంగం కొత్త వెలుగుల్ని సంతరించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









