2000 మంది ప్రయాణీకులతో మస్కట్ చేరుకున్న క్రూయిజ్ షిప్
- February 20, 2019
మస్కట్: క్రూయిజ్ షిప్ కోస్టా మెడిటేరియన్, సుల్తాన్ కబూస్ పోర్ట్కి 2,290 మంది ప్రయాణీకులతో చేరుకుంది. పోర్ట్ ఆపరేషన్ మరియు మేనేజ్మెంట్ కంపెనీ మరాఫీ ఈ విషయమై స్పందిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్ని సందర్శించే క్రమంలో కోస్టా మెటేరియన్ సుల్తాన్ కబూస్ పోర్ట్కి విచ్చేసినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల రాకతో టూరిజం రంగం కొత్త వెలుగుల్ని సంతరించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







