దక్షిణ కొరియాలో మోదీకి ఘన స్వాగతం
- February 21, 2019సియోల్: ప్రధాని నరేంద్ర మోదీ.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఆయన సియోల్ చేరుకున్నారు. అక్కడ ఉన్న భారతీయ సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. లొట్టే హోటల్ వద్దకు చేరుకున్న భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. కొందరు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం