ఏపీ:రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు..
- February 21, 2019
ఏపీ రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. గత ఏడాది 1000 పంచాయితీ కార్యదర్శి పోస్టులు, 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని ఆర్థిక శాఖ ఆమోదించింది.
పంచాయితీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల ఇవ్వగా.. ఇప్పుడు గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, ఇంజనీరింగ్, మెడికల్ చదివిన విద్యార్థులు ఇంగ్లీషులోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







