ఏపీ:రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు..
- February 21, 2019ఏపీ రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. గత ఏడాది 1000 పంచాయితీ కార్యదర్శి పోస్టులు, 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని ఆర్థిక శాఖ ఆమోదించింది.
పంచాయితీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల ఇవ్వగా.. ఇప్పుడు గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, ఇంజనీరింగ్, మెడికల్ చదివిన విద్యార్థులు ఇంగ్లీషులోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ