దక్షిణ కొరియాలో మోదీకి ఘన స్వాగతం
- February 21, 2019సియోల్: ప్రధాని నరేంద్ర మోదీ.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఆయన సియోల్ చేరుకున్నారు. అక్కడ ఉన్న భారతీయ సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. లొట్టే హోటల్ వద్దకు చేరుకున్న భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. కొందరు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!