దక్షిణ కొరియాలో మోదీకి ఘన స్వాగతం
- February 21, 2019
సియోల్: ప్రధాని నరేంద్ర మోదీ.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఆయన సియోల్ చేరుకున్నారు. అక్కడ ఉన్న భారతీయ సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. లొట్టే హోటల్ వద్దకు చేరుకున్న భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. కొందరు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







