850 మంది భారత ఖైదీల విడుదలకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు
- February 21, 2019భారతదేశంలో పర్యటన సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అందులో సౌదీ జైళ్ళలో మగ్గుతోన్న భారత ఖైదీలను విడుదల చేయడం ఒకటి కాగా, మరొకటి భారత యాత్రీకులకు హజ్ కోటా పెంచడం. ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ, సౌదీ క్రౌన్ ప్రిన్స్, 850 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. హజ్ కోటాను 200,000కు పెంచుతూ క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారని, ప్రధాని నరేంద్రమోడీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు రవీష్ కుమార్.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!