850 మంది భారత ఖైదీల విడుదలకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు
- February 21, 2019
భారతదేశంలో పర్యటన సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అందులో సౌదీ జైళ్ళలో మగ్గుతోన్న భారత ఖైదీలను విడుదల చేయడం ఒకటి కాగా, మరొకటి భారత యాత్రీకులకు హజ్ కోటా పెంచడం. ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ, సౌదీ క్రౌన్ ప్రిన్స్, 850 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. హజ్ కోటాను 200,000కు పెంచుతూ క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారని, ప్రధాని నరేంద్రమోడీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు రవీష్ కుమార్.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







