యూఏఈలో వింటర్ ఈ నెలలోనే ముగియనుందా?
- February 21, 2019
యూఏఈ రెసిడెంట్స్ వర్షం, చలితో కూడిన ఆహ్లాదకర వాతావరణానికి గుడ్ బై చెప్పబోతున్నారు రానున్న రోజుల్లో. ఎందుకంటే, క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) మిటియరాలజిస్ట్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రెండు మూడు రోజుల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్కి చేరుకునే అవకాశం వుంది. కాగా, వచ్చే వారంలో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగే అవకాశం వున్నందున, కొన్ని చోట్ల 'వేసవి' వాతావరణం అనుభవంలోకి వస్తుందని, ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గే సూచనలు కన్పించడంలేదు గనుక, వింటర్ సీజన్ ఈ నెలలోనే ముగియవచ్చునని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







