యూ.ఏ.ఈ లో 'స్త్రీ' శక్తికి సత్కారం
- February 25, 2019
షార్జా:యూఏఈ లోని స్త్రీ శక్తికి పట్టం కడుతూ వివిధ రంగాలలో ఆధ్బుత కృషి చేస్తున్న తెలుగు మహిళలను ఫెడరేషన్ ఆఫ్ NRI కల్చరల్ అసోసియేషన్ మరియు గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ యూఏఈ లో ఘనంగా సత్కరించి బతుకమ్మ అవార్డ్స్ ప్రధానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య, విద్య, సంస్కృతి, నృత్యం, జర్నలిజం మరియు సమాజ సేవ చేస్తున్న సుందర ఉపాసన, ప్రశాంతి చోప్రా, సౌమ్య చిత్తర్వు, హిమబిందు, ప్రీతి, డా.పర్వీన్ బాను, ప్రభ, సృజనీ, విజేత, లత, రత్న, కే.లక్ష్మి, స్.నాగమణి,చందాన, దీపికా, అనురాధ, భారతి, భవాని బాబూరావు, జిజియా బాయ్, హరిత రెడ్డి, రాధికా, సంగిరెడ్డి ప్రియా లకు ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా వరప్రసాద్,రాజేష్ సామ్యూల్, శలవోద్దీన్, జువ్వాడి శ్రీనివాస్ సత్కరించారు..మహిళా లోకాన్ని ప్రోత్సహిస్తూ రాబోవు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమానికి సహకరించిన శ్రీనివాస్ జనగామ,మహేందర్ రెడ్డి కుంభాల,రమేష్ ఏమూల,కృష్ణ డొంకినేని,వంశి గౌడ్,శ్రీకాంత్ చిత్తర్వు,సంతోష్ గౌడ్ తదితరులను మెమెంటోలతో సత్కరించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







